News March 12, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

* KMR: నేటి నుంచి బడ్జెట్.. ఈ పనులపై గళం విప్పాలి.!
* లబ్ధిదారులు ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి: KMR కలెక్టర్
* కామారెడ్డి: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు..207 మంది గైర్హాజర్
* గస్తీలు నిర్వహిస్తేనే నేరాలకు అడ్డుకట్ట: KMR ఎస్పీ
* వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: KMR కలెక్టర్
* కామారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారినిగా వీణ
* ఆలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్న MLA పోచారం
Similar News
News November 8, 2025
నరసాపురం: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

నరసాపురం(M) సీతారామపురంలోని 216 జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సీతారామపురం నార్త్ గ్రామానికి చెందిన వాకా సత్యనారాయణ (72)గా గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 8, 2025
GNT: పేదవారికి ఉచితం.. రోగ నిర్ధారణలో కీలకం

ప్రతి సంవత్సరం నవంబరు 8న అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఎక్స్-రేను కనుగొన్న రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుపుకుంటారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోని రేడియాలజీ విభాగ సేవలు మరువలేనివి. అంతో ఖర్చుతో కూడిన MRI,CT, ఆల్ట్రాసౌండ్,Xray వంటి సేవలను ఉచితంగా ప్రజలకి అందించడంతో సామాన్యుల రోగ నిర్ధారణ సులభమైంది.
News November 8, 2025
HYD: ఓయూ UGC వ్యవహారాల డీన్గా బి.లావణ్య

ఉస్మానియా విశ్వవిద్యాలయం అభివృద్ధి &UGC వ్యవహారాల డీన్గా ప్రొఫెసర్ బి.లావణ్య పదవీకాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం డీన్, అభివృద్ధి & UGC వ్యవహారాలుగా పనిచేస్తున్న చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి.లావణ్య పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.మోలుగారం ప్రొఫెసర్ లావణ్యకు అధికారిక ఉత్తర్వులు అందజేశారు.


