News November 23, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

* రైలు ఢీకొని గొర్రెల కాపరితో పాటు 90 గొర్రెల మృతి
*మాచారెడ్డి మహిళల ఆర్థిక ఉన్నతి తోటే రాష్ట్ర ప్రగతి సాధ్యం
* జిల్లాలో గ్రామ గ్రామాన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ
* సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేసిన అధికారులు
* కామారెడ్డి: సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్
* ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసిన నూతన డీసీసీ అధ్యక్షుడు
Similar News
News November 25, 2025
పెండింగ్ దరఖాస్తులు వెంటనే సమర్పించండి: కలెక్టర్

PDPL కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేయని ఎస్సీ విద్యార్థులను గుర్తించి వెంటనే https://telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తులు DEC 31లోపు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల హార్డ్ కాపీలు, బయోమెట్రిక్ అథెంటికేషన్ను పూర్తిచేసి SC అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News November 25, 2025
పెగడపల్లి: 10,853 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

పెగడపల్లి మండలంలో వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మహిళా సంఘాలకు రూ.304 కోట్లు, జగిత్యాలలో 11,825 సంఘాలకు రూ.10.69 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు 10,853 ఇళ్లు మంజూరై అర్హులకు రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.
News November 25, 2025
పెగడపల్లి: 10,853 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

పెగడపల్లి మండలంలో వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మహిళా సంఘాలకు రూ.304 కోట్లు, జగిత్యాలలో 11,825 సంఘాలకు రూ.10.69 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు 10,853 ఇళ్లు మంజూరై అర్హులకు రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.


