News February 20, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్.

*KMR జిల్లాలో త్వరలో అన్ని PS లలో ‘చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్’: మల్టీ జోన్1 ఐజీపీ
*నీటి ఎద్దడి లేకుండా చూడండి: కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
* అప్పుల బాధతో రైతు మృతి
* తక్కడ్ పల్లి ప్రతిభ పతకాల పంట పండిస్తోంది.
* సర్కిల్ ఆఫీస్ ను ప్రారంభించిన మల్టీ జోన్1 ఐజీపీ
Similar News
News July 6, 2025
తెల్లం వర్సెస్ పొదెం..!

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, పొదెం వీరయ్య మధ్య <<16950859>>వర్గపోరు <<>>రోజురోజుకూ ముదురుతోంది. దుమ్ముగూడెం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పొదెం చేసిన వ్యాఖ్యలతో వేడెక్కింది. సోషల్ మీడియాలో కౌంటర్లు చేసుకుంటున్నారు. ఇరువర్గాల పరస్పర ఆరోపణలు ఎటు దారి తీస్తాయో.. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్లో పరిస్థితి ఏంటని పార్టీ నాయకులే చర్చించుకుంటున్నట్లు టాక్.
News July 6, 2025
పాలమూరు: ఈ ఏడాది.. కొత్త స్కూళ్లు మంజూరు.!

ప్రభుత్వ స్కూళ్లపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరయ్యాయి. అన్ని వసతులు కల్పిస్తూ ప్రారంభించేందుకు DEOలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే MBNR-9,917, NGKL-9,010, GDWL-7,205, NRPT-8,454, WNPT-8,103 మంది విద్యార్థులు కొత్త అడ్మిషన్లు అయ్యారు. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో కంటే ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
News July 6, 2025
సామర్లకోట: యువకుడి హత్య.. నిందితుల అరెస్ట్

సామర్లకోట మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించినట్లు సీఐ కృష్ణ భగవాన్ శనివారం తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని, దర్యాప్తులో హత్యగా తేలిందని ఆయన వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 103(1), 238(a) r/w 3(5) బీఎంఎస్ కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు.