News February 27, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

image

* KMR జిల్లాలో శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
* KMR: పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి 
* నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాలి: KMR కలెక్టర్ 
* పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు
* పిట్లం: స్వర్గానికి మార్గం.. రంజాన్ మాసం
* పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్ 
* బుగ్గ రామ లింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న షబ్బీర్ అలీ 
* శివాలయాన్ని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే

Similar News

News February 23, 2026

ఎర్రన్నాయుడు నాకు అత్యంత ఆప్తుడు: సీఎం చంద్రబాబు

image

కింజరాపు ఎర్రన్నాయుడు తనకు అత్యంత ఆప్తుడు అని సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం Xలో పోస్ట్ చేశారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని నివాళులు అర్పించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఎర్రన్న చివరి క్షణం వరకు ప్రజా సేవలో ఉన్నారని చంద్రబాబు కొనియాడారు.

News February 23, 2026

పాలిటెక్నిక్‌తో జాబ్ గ్యారంటీ: సాంకేతిక విద్యాశాఖ

image

TG: రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ కాలేజీలను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా తీర్చిదిద్దామని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధి అవకాశాల కోసం వీటిలో చేరాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చింది. పాలిటెక్నిక్ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, KGBVలు, గురుకులాలకు వెళ్లి టెన్త్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పాలిసెట్ కోసం APR 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News February 23, 2026

HYD: పేదల ఇళ్ల కూల్చివేతలపై UDF ధ్వజం..!

image

మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం మండిపడింది. దశాబ్దాలుగా ఉంటోన్న వారిని బఫర్ జోన్ పేరుతో రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించింది. DPR సిద్ధం కాకుండానే తొలగింపులు చేపట్టడం బాధ్యతారాహిత్యమని కన్వీనర్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్, టూరిజం బిజినెస్ కోసం సామాన్యుల గూళ్లు కూల్చొద్దని, నదిని మాత్రమే శుద్ధి చేయాలని కోరారు. తక్షణమే కూల్చివేతలను ఆపాలన్నారు.