News April 9, 2025
కామారెడ్డి: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వడియారం-మిర్జాపల్లి రైల్వే స్టేషన్ మధ్య ప్రాంతంలో మంగళవారం వెలుగు చూసింది. పట్టాలపై మృతదేహం పడి ఉందని సమాచారం రావడంతో కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి ఎడమ చేతికి వెండి కడియం, చాతిపై కుడివైపున పుట్టుమచ్చ ఉన్నాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఆనవాళ్లు తెలిసినవారు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
Similar News
News November 4, 2025
HYD: హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు

HYD బుద్ధభవన్లో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. మల్లాపూర్,సాయినగర్, ఎంఎర్టౌన్షిప్, మణికొండ, గుట్టలబేగంపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడాలని కోరారని, చర్యలు తీసుకుంటామన్నారు.
News November 4, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీశ్రావు మీటింగ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి నడుమ సిద్దిపేట BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రహమత్నగర్ డివిజన్పై వ్యూహరచన కోసం హరీశ్రావు నివాసంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో నేతలు, ఇన్ఛార్జ్లు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉపఎన్నిక ఫలితంపై నిర్ణాయకంగా ప్రభావం చూపే డివిజన్లలో మరింత బలోపేతం, బూత్ల వారీ సమన్వయం చేసుకోవాలన్నారు.
News November 4, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీశ్రావు మీటింగ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి నడుమ సిద్దిపేట BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రహమత్నగర్ డివిజన్పై వ్యూహరచన కోసం హరీశ్రావు నివాసంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో నేతలు, ఇన్ఛార్జ్లు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉపఎన్నిక ఫలితంపై నిర్ణాయకంగా ప్రభావం చూపే డివిజన్లలో మరింత బలోపేతం, బూత్ల వారీ సమన్వయం చేసుకోవాలన్నారు.


