News July 28, 2024

కారంచేడు: గేదెను ఢీకొని ఉపాధ్యాయుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. తిమిడిదపాడు స్వర్ణ గ్రామాల మధ్యలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వంకాయలపాడు గ్రామానికి చెందిన ఈదర శ్రీనివాసరెడ్డి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా గేదె రోడ్డుపై అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం బలంగా దూడను ఢీకొంది. ఈ ప్రమాదంలో గేదె, ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News February 22, 2026

BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

image

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.

News February 22, 2026

BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

image

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.

News February 22, 2026

BIG UPDATE.. మార్కాపురంలో సీఎం బహిరంగ సభ.!

image

ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై అధికారులు తాజా సమాచారాన్ని తెలిపారు. సీఎం పర్యటనలో భాగంగా మొదటగా దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మార్కాపురంలో బహిరంగ సభలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. కాగా.. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సారి సీఎం చంద్రబాబు వస్తున్నారు.