News March 23, 2025
కూటమి ప్రభుత్వం జగన్పై విష ప్రచారం చేస్తుంది: పర్వత రెడ్డి

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విషపూరితమైన ప్రచారం చేస్తుందని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. నాడు నేడు ద్వారా జగన్ 45 వేల పాఠశాలలను ఆధునీకరణ చేశారన్నారు. అలాంటి జగన్ను.. మంత్రి నారా లోకేశ్ పాఠశాలలను నిర్వీర్యం చేశారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు
Similar News
News March 27, 2025
నెల్లూరు: టీబీ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో C.y.T.B లేటెంట్ క్షయ వ్యాధి నిర్ధారిత పరీక్షలు జరుగుతున్నాయి. సంబంధిత కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుజాత, డాక్టర్ ఖాదర్ వలీ బుధవారం ప్రారంభించారు. డీఎంహెచ్వో సుజాత మాట్లాడుతూ.. ఈ పరీక్ష ద్వారా క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని సూచించారు. టీబీ నివారణ వ్యాక్సిన్లు జిల్లాలోని అన్ని సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.
News March 26, 2025
నెల్లూరు: ఉచిత DSC కోచింగ్కి ఎంపికైన వారి వివరాలివే.!

నెల్లూరు జిల్లాలో ఉచిత DSC కోచింగ్కి ఎంపికైన S.C, S.T అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను కింది 2 వెబ్సైట్లలో పొందుపరిచారు. కాబట్టి DSC ఉచిత కోచింగ్కి దరఖాస్తు చేసుకున్న వారు చెక్ చేసుకోవాలని, నెల్లూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి తెలియజేశారు.
➤ https://mdfc.apcfss.in
➤https://jnanbhumi.ap.gov.in
News March 26, 2025
నెల్లూరు: ఉచిత DSC కోచింగ్కి ఎంపికైన వారి వివరాలివే.!

నెల్లూరు జిల్లాలో ఉచిత DSC కోచింగ్కి ఎంపికైన S.C, S.T అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ వివరాలను కింది 2 వెబ్సైట్లలో పొందుపరిచారు. కాబట్టి DSC ఉచిత కోచింగ్కి దరఖాస్తు చేసుకున్న వారు చెక్ చేసుకోవాలని, నెల్లూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి తెలియజేశారు.
➤ https://mdfc.apcfss.in
➤https://jnanbhumi.ap.gov.in