News April 5, 2024
కృష్ణా జిల్లా టాప్ న్యూస్ టుడే
1. విజయవాడ: వాలంటీర్ల రాజీనామా.. TDPలో చేరిక
2. ‘పెనమలూరు’లో పవర్ ఎవరిదో?
3. జన సైనికులను మోసం చేసింది బుద్ధ ప్రసాదే: సింహాద్రి
4. విజయవాడ: పానీపూరీ లేదన్నందుకు దాడి
5. విజయవాడ: పింఛన్ సొమ్ముతో పరార్
6. కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల
7. విజయవాడ: ఇక్కడ గెలిస్తే ప్రభుత్వం స్థాపించినట్లే.!
8. తోట్లవల్లూరులో మహిళ అస్తిపంజరం
9. గుడివాడలో TDPకి ఆధిక్యం తెచ్చిన క్రాస్ ఓటింగ్
Similar News
News October 6, 2024
కృష్ణా జిల్లాలోృ 99% మేర ఈ-క్రాప్ నమోదు పూర్తి: కలెక్టర్
కృష్ణా జిల్లాలో 99% మేర ఈ-క్రాప్ నమోదు, 89% మేర ఈ కేవైసీ పూర్తయినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటలు ఈ-క్రాప్లో నమోదు చేసుకుని ఈ కేవైసీ చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందటానికి వీలవుతుందన్నారు.
News October 6, 2024
నేడు మచిలీపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు మచిలీపట్నం నోబుల్ కాలేజ్లో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రారంభమయ్యే ఈ ఈవెంట్కు హీరో హీరోయిన్ సుహాస్, సంగీర్తనతోపాటు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్, చిత్ర యూనిట్ మొత్తం తరలి రానుంది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు విస్తృత ఏర్పాట్లు చేశారు.
News October 6, 2024
ప్రజలపై టికెట్ రేట్ల భారం మోపము: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల
ఆర్టీసీ ఛైర్మన్గా కొనకళ్ళ నారాయణరావు విజయవాడ ఆర్టీసీ హౌస్లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతామన్నారు.