News March 23, 2024

కేజీ బియ్యం రూ. 29కే..నిర్మల్ జిల్లాలో ప్రారంభం

image

కేంద్రం ప్రవేశ పెట్టిన భారత్ రైస్ అమ్మకాలు నిర్మల్ జిల్లాలో ప్రారంభమయ్యాయి. ప్రయాణ ప్రాంగణం సమీపంలోని దుకాణంలో విక్రయాలు మెుదలు పెట్టారు. 10 కిలోల బస్తా రూ. 290 చొప్పున విక్రయించారు. కొనుగొలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. ఆధార్ కార్డు, పోన్ నంబర్ ఆధారంగా బస్తాలు పంపిణీ చేశారు. తొలిరోజే 40 క్వింటాళ్లకు పైగా బియ్యం అమ్ముడుపోయాయి. బయటి రకాలతో పోలిస్తే నాణ్యంగా ఉన్నాయని దుకాణదారుడు తెలిపారు.

Similar News

News December 31, 2025

ఆదిలాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంగళవారం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పట్టణంలో 15 ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు. ఇది 31న సాయంత్రం నుంచి 1న ఉదయం వరకు అమలులో ఉంటుందన్నారు.

News December 31, 2025

ఆదిలాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంగళవారం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పట్టణంలో 15 ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు. ఇది 31న సాయంత్రం నుంచి 1న ఉదయం వరకు అమలులో ఉంటుందన్నారు.

News December 31, 2025

ఆదిలాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మంగళవారం పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పట్టణంలో 15 ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు. ఇది 31న సాయంత్రం నుంచి 1న ఉదయం వరకు అమలులో ఉంటుందన్నారు.