News October 17, 2025

కేయూ రిజిస్ట్రార్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు

image

కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ రామచంద్రంకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేయూలో తాత్కాలిక
ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పోరిక రమేశ్ తనను యూనివర్సిటీలోని అధికారులు వేధిస్తున్నారని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కమిషన్ రిజిస్ట్రార్‌‌ను వివరణ కోరుతూ 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

Similar News

News October 18, 2025

ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు(శనివారం) జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశామని ఓయూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని సూచించారు.

News October 18, 2025

ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు(శనివారం) జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశామని ఓయూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని సూచించారు.

News October 18, 2025

అంబాజీపేట: హోటల్లో టిఫిన్ తిని అస్వస్థతకు గురైన కూలీలు

image

అంబాజీపేటలోని ఒక హోటల్ లో టిఫిన్లు తిన్న కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో మాచవరానికి చెందిన 12 మంది శుక్రవారం అంబాజీపేట ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెల్లం తయారీ కేంద్రంలో వెలువడిన వాయువు వల్లే ఇలా జరిగిందని మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ చేపట్టారు. పి.గన్నవరం సీఐ భీమరాజు, ఎస్ఐలు చిరంజీవి, శివకృష్ణ దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు.