News January 4, 2026
ఖమ్మం: ఏడాది గడిచినా అందని ‘ధాన్యం బోనస్’

ఖమ్మం జిల్లాలో ధాన్యం విక్రయించిన రైతులు బోనస్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత యాసంగిలో క్వింటాకు రూ. 500 చొప్పున ప్రకటించిన బోనస్ ఇంతవరకు జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ. 60 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని, ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News January 29, 2026
ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లే!

ఖమ్మంజిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజు మందకొడిగా సాగింది. ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. సత్తుపల్లిలో 3, వైరాలో 2, ఎదులాపురంలో 2 నామినేషన్ల సమర్పించగా.. మధిర, కల్లూరుల్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 4, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల నుంచి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి.
News January 29, 2026
ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లే!

ఖమ్మంజిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజు మందకొడిగా సాగింది. ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. సత్తుపల్లిలో 3, వైరాలో 2, ఎదులాపురంలో 2 నామినేషన్ల సమర్పించగా.. మధిర, కల్లూరుల్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 4, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల నుంచి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి.
News January 29, 2026
ఖమ్మం: ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లే!

ఖమ్మంజిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తొలిరోజు మందకొడిగా సాగింది. ఐదు మున్సిపాలిటీల్లో ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. సత్తుపల్లిలో 3, వైరాలో 2, ఎదులాపురంలో 2 నామినేషన్ల సమర్పించగా.. మధిర, కల్లూరుల్లో ఒక్కటి కూడా నమోదు కాలేదు. పార్టీల వారీగా బీఆర్ఎస్ నుంచి 4, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంల నుంచి ఒక్కో నామినేషన్ చొప్పున దాఖలయ్యాయి.


