News January 2, 2026
గణేష్పాడు: సరిహద్దులో తెలంగాణ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా

ఆంధ్రా శివారు గణేష్పాడు సమీపంలో స్కూల్ బస్ బోల్తా పడింది. మొద్దులగూడెం వివేకానంద విద్యా నిలయంకు చెందిన బస్సులో ప్రమాద సమయంలో 120కి పైగా విద్యార్థులు ఉన్నారు. బస్సు పూర్తిగా పల్టీ కొట్టడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరువూరులోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News February 14, 2026
రావులపాలెంలో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

రావులపాలెం సమీపాన అమలాపురం రోడ్డులో బెంగళూరు అయ్యంగార్ బేకరీ వద్ద శుక్రవారం సాయంత్రం యాక్సిడెంట్ జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తులను వెనక వస్తున్న ట్రాలీ లారీ ఢీకొంది. చోదకుడు అనిల్ రెడ్డి(19) ఘటన స్థలంలోనే మృతి చెందగా..బైక్పై కూర్చున్న లోకేశ్వర సూర్య రాజు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సూర్య ఫిర్యాదు మేరకు ASI శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు.
News February 14, 2026
కాగజ్నగర్లో ఓటర్ల విలక్షణ తీర్పు..!

కాగజ్నగర్ బల్దియా ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఇక్కడ పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కదానికి మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు ఇవ్వలేదు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 9, BRS 11, BJP 05, AI MIM 01, ఇండిపెండెంట్ లు 03 గెలిచారు.
News February 14, 2026
కాగజ్నగర్లో ఓటర్ల విలక్షణ తీర్పు..!

కాగజ్నగర్ బల్దియా ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఇక్కడ పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కదానికి మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు ఇవ్వలేదు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 9, BRS 11, BJP 05, AI MIM 01, ఇండిపెండెంట్ లు 03 గెలిచారు.


