News December 25, 2025
గద్వాల్: రైతు మృతి వదంతులు వ్యాపింప చేయవద్దు- కలెక్టర్

మానవపాడు మండలం కలుకుంట్ల రైతు వేదిక వద్ద బుధవారం ఉండవెల్లి మండలం బొంకూరు రైతు జమ్మన్న వృద్ధాప్యం, రక్తపోటు వల్ల గుండెపోటుతో మృతి చెందాడని గద్వాల కలెక్టర్ సంతోష్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలను కలెక్టర్ ఖండించారు. జమ్మన్న మొక్కజొన్న ఈనెల 23న కొనుగోలు చేయగా 24న బయోమెట్రిక్స్ కోసం వచ్చి గంటసేపు ఉన్నాడని తెలిపారు. ఆయన మృతిని అధికారులపై నెట్టివేయడం సరైంది కాదన్నారు.
Similar News
News December 30, 2025
రాష్ట్రంలో 198 పోస్టులు.. ప్రారంభమైన అప్లికేషన్లు

TG: ఆర్టీసీలో 198 ట్రాఫిక్ సూపర్వైజర్, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. జనవరి 20 వరకు <
News December 30, 2025
కొండగట్టులో కలెక్టర్ దంపతుల ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ దంపతులు మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజల శ్రేయస్సు, సుఖసంతోషాలు, శాంతి భద్రతలు, సమగ్ర అభివృద్ధి కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు.
News December 30, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


