News December 12, 2025
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

*గద్వాల- నవోదయ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్
* గద్వాల్ జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు
*రెండో విడతలో 1.34 లక్షల మంది ఓటర్లు
*రెండోవిడత ఎన్నికలకు సిబ్బంది కేటాయింపు
*అయిజ- మున్సిపాలిటీలో వార్డులు పెంచాలి
*మల్దకల్- ఓటు హక్కు పై అవగాహన
*అలంపూర్- ఆలయంలో సామూహిక చండీ హోమం
*ఎర్రవల్లి- ప్రచారంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
*రాజోలి- భార్యను తీసుకువచ్చేందుకు వెళ్లి భర్త మృతి
Similar News
News December 29, 2025
PHOTOS: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం

AP: వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ దర్శనాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి 12 గం. వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగనుంది. 10రోజుల్లో దర్శనానికి మొత్తం 180 గంటల సమయం ఉంటే.. దానిలో టీటీడీ సామాన్యులకే 164 గంటలు కేటాయించింది. వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైన తిరుమల ఆలయ ఫొటోలను పైన ఉన్న గ్యాలరీలో చూడొచ్చు.
News December 29, 2025
నాగర్కర్నూల్ మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 36,912 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 433 ఎస్సీ జనాభా 5,371గా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఈరోజు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం వీడింది.
News December 29, 2025
నారాయణపేట మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం

నారాయణపేట మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుగా విభజించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 41,539 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీ జనాభా 40, ఎస్సీ జనాభా 3,360గా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఓటరు జాబితాను తయారు చేయాలని అధికారులను ఈరోజు ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం వీడింది.


