News March 28, 2024

గ్రూపులో ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత: గుంటూరు ఎస్పీ

image

సోషల్ మీడియాలో ఎన్నికల వేళ చేసే ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత అని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. వివాదాస్పద పోస్టులు, కామెంట్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుంచి తొలగించాలని, అలాంటి పోస్టుల వివరాలు పోలీసులకు సమాచార ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

Similar News

News February 15, 2026

బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

image

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్‌లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.

News February 15, 2026

బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

image

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్‌లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.

News February 15, 2026

బీసీలకే సింహాభాగం: మంత్రి సవిత

image

బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని మంత్రి ఎస్.సవిత ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్లోనూ నిధుల కేటాయింపులు పెంచుకుంటూ వెళుతున్నామన్నారు. బడ్జెట్‌లో ఆదరణ 3.0 పథకానికి మరో రూ.1,000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.