News May 16, 2024

చినగంజాం: కళ్ల ముందే కన్నవాళ్లు కాలిపోయారు

image

గుండెలు పిండే హృదయ విదారక సంఘటన బుధవారం పసుమర్రు వద్ద జరిగిన అయిన విషయం తెలిసిందే. కాశీబ్రహ్మేశ్వరరావు, లక్ష్మి దంపతులకు భావన, పూజిత కుమార్తెలు. తల్లిదండ్రులతో భావన, సోదరి కుమార్తె ఖ్యాతిశ్రీతో సొంతూరుకి వచ్చి ఓటేసి ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా బస్సు లారీని ఢీకొనడంతో మంటలు అంటుకున్నాయి. భావన బస్సు కిటికీలో నుంచి దూకి ప్రాణాలతో బయటపడగా, తల్లిదండ్రులు, ఖ్యాతిశ్రీ, ఇంకో నలుగురు సజీవదహనం అయ్యారు.

Similar News

News December 11, 2025

ప్రకాశం: గ్యాస్ కనెక్షన్ లేకుంటే వెంటనే లబ్ధి చేకూర్చాలి.!

image

ప్రకాశం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు వెంటనే గ్యాస్ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జేసీ బుధవారం సమావేశమయ్యారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రవర్తనపై ఐవిఆర్ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. డెలివరీ సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడవద్దన్నారు.

News December 11, 2025

ప్రకాశం జిల్లాలో ప్రశాసన్ గావోంకి ఓర్ కార్యక్రమం

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు ప్రశాసన్ గావోంకి ఓర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై పలు కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీ నుంచి సంబంధిత శాఖా కార్యదర్శి రచనా సింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాలను అమలు చేయడం, వాటికి సంబంధించిన అంశాలపై చర్చ సాగింది.

News December 11, 2025

ప్రకాశం జిల్లాలో ప్రశాసన్ గావోంకి ఓర్ కార్యక్రమం

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు ప్రశాసన్ గావోంకి ఓర్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై పలు కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఢిల్లీ నుంచి సంబంధిత శాఖా కార్యదర్శి రచనా సింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాలను అమలు చేయడం, వాటికి సంబంధించిన అంశాలపై చర్చ సాగింది.