News December 27, 2025

చెరువుగట్టుకు అదనంగా రూ.1.11 కోట్ల ఆదాయం

image

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో మోహన్ బాబు శనివారం H-1, L-1 టెండర్ల వేలం నిర్వహించారు. తలనీలాలు సేకరించుకొను హక్కునకు బహిరంగ వేలం, సీల్డు టెండర్, ఇ-టెండర్ నిర్వహించగా మూడింటిలో కలిపి 20 మంది పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా రూ.2.50 కోట్లకు గాను KM.హెయిర్స్ ఇంటర్నేషనల్, తమిళవాడు వారిపేరిట టెండర్ ఖరారు చేశారు. గతేడాది కంటే రూ.1.11 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది.

Similar News

News December 28, 2025

న్యూ ఇయర్.. నల్గొండ జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమించి అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. వేడుకల పేరుతో రహదారులపై హంగామా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.

News December 28, 2025

న్యూ ఇయర్.. నల్గొండ జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమించి అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. వేడుకల పేరుతో రహదారులపై హంగామా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.

News December 28, 2025

న్యూ ఇయర్.. నల్గొండ జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమించి అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. వేడుకల పేరుతో రహదారులపై హంగామా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.