News August 14, 2024

జనంపై జగన్ కక్ష కట్టాడు: బీటెక్ రవి

image

కర్నూల్ జిల్లాలో జరిగిన TDP మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యపై పులివెందుల TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి X (ట్విటర్) వేదికగా స్పందించారు. ‘ఐదేళ్ల నరకాసుర పాలనకు చరమగీతం పాడారని జనంపై కక్ష కట్టాడు జగన్. ప్రజా తీర్పును భరించలేక హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులును YCP కిరాయి మూకలు మట్టుపెట్టాయి.’ అని పేర్కొన్నారు. ‘వైకాపోన్మాదం ప్రజాతీర్పును భరించలేకపోతోంది’ అంటూ ఓ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Similar News

News September 30, 2024

కడప జిల్లాలో ప్రొహిబిషన్ &ఎక్సైజ్ SIల బదిలీలు

image

రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ SIల బదిలీలను చేపట్టింది. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల ఎక్సైజ్ SIల వివరాలు ఇలా ఉన్నాయి.
కడప- బి కృష్ణకుమార్
సిద్ధవటం- శ్రీ రాజశేఖర్
ఎర్రగుంట్ల- ఏ గోపికృష్ణ
జమ్మలమడుగు- సరితారెడ్డి
ప్రొద్దుటూరు- సివి సురేంద్రారెడ్డి
పులివెందుల- చెన్నారెడ్డి
ముద్దనూరు- విన్నీ లత
మైదుకూరు- ధీరజ్ రెడ్డి
బద్వేల్- సీతారామిరెడ్డి

News September 30, 2024

కడప జిల్లాలో ప్రొహిబిషన్ &ఎక్సైజ్ SIల బదిలీలు

image

రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లాలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ SIల బదిలీలను చేపట్టింది. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల ఎక్సైజ్ SIల వివరాలు ఇలా ఉన్నాయి.
కడప- బి కృష్ణకుమార్
సిద్ధవటం- శ్రీ రాజశేఖర్
ఎర్రగుంట్ల- ఏ గోపికృష్ణ
జమ్మలమడుగు- సరితారెడ్డి
ప్రొద్దుటూరు- సివి సురేంద్రారెడ్డి
పులివెందుల- చెన్నారెడ్డి
ముద్దనూరు- విన్నీ లత
మైదుకూరు- ధీరజ్ రెడ్డి
బద్వేల్- సీతారామిరెడ్డి

News September 30, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-244437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.