News February 2, 2025
జానారెడ్డితో పార్టీ పునర్వ్యవస్థీకరణపై మహేశ్ కుమార్ చర్చ

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్లో ఆదివారం కీలక చర్చ జరిపారు. కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించడం వంటి అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగినట్లు సమాచారం. ఈ సందర్భంగా గాంధీభవన్ వైపు అప్పుడప్పుడు రావాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని జానారెడ్డిని కోరారు.
Similar News
News December 26, 2025
HYD: ఈ వీకెండ్ను నేచర్తో గడపాలనుకుంటున్నారా?

ఈ వీకెండ్ను నేచర్లో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. మంచిరేవుల ట్రెక్ పార్కులో ఈనెల 27 సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని టూరిజం ఈడీ రంజిత్ నాయక్ తెలిపారు. ఇందులో ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచ్ ఉంటాయన్నారు. వివరాలకు 7382307476 నంబరుకు ఫోన్ చేయవచ్చు.
SHARE IT
News December 26, 2025
HYD: ఈ వీకెండ్ను నేచర్తో గడపాలనుకుంటున్నారా?

ఈ వీకెండ్ను నేచర్లో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. మంచిరేవుల ట్రెక్ పార్కులో ఈనెల 27 సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని టూరిజం ఈడీ రంజిత్ నాయక్ తెలిపారు. ఇందులో ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచ్ ఉంటాయన్నారు. వివరాలకు 7382307476 నంబరుకు ఫోన్ చేయవచ్చు.
SHARE IT
News December 26, 2025
HYD: ఈ వీకెండ్ను నేచర్తో గడపాలనుకుంటున్నారా?

ఈ వీకెండ్ను నేచర్లో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఎక్కడకు వెళ్లాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. మంచిరేవుల ట్రెక్ పార్కులో ఈనెల 27 సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని టూరిజం ఈడీ రంజిత్ నాయక్ తెలిపారు. ఇందులో ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచ్ ఉంటాయన్నారు. వివరాలకు 7382307476 నంబరుకు ఫోన్ చేయవచ్చు.
SHARE IT


