News February 2, 2026
జిల్లాలో సోమవారం పీజీఆర్ఎస్: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను నేరుగా లేదా ఆన్లైన్లో Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ అర్జీల స్థితిగతులను తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు.
Similar News
News February 14, 2026
శ్రీకాకుళం: పెరిగిన జీతాలు.. హర్షం వ్యక్తం చేసిన 108 సిబ్బంది

సీఎం చంద్రబాబు నాయుడు 108 సిబ్బంది జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై వారు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈఎంటీలు 79, పైలెట్లు 79 మందికి ఈ నిర్ణయంతో వీరికి రూ.2,000లు అదనంగా వేతనం కలిపి అందనుంది. అంతేకాకుండా 5, 10 సంవత్సరాల్లో సర్వీస్ చేసిన వారికి ఆటోమెటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ చేయడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
News February 14, 2026
SKLM: ‘పరీక్షలు నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది’

త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, 10th పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ వంటి మౌళిక సౌకర్యం కల్పిస్తామన్నారు.
News February 14, 2026
SKLM: ‘పరీక్షలు నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది’

త్వరలో జరగనున్న ఇంటర్మీడియట్, 10th పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్ వంటి మౌళిక సౌకర్యం కల్పిస్తామన్నారు.


