News April 12, 2025

టీటీడీ కోటి విరాళం 

image

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1 కోటిని వైజాగ్‌కు చెందిన మైత్రి ఇన్ఫాస్ట్రక్చర్ & మైనింగ్ ప్రైవేట్ లిమిటడ్ ఛైర్మన్ శ్రీనివాస్ రావ్ అందజేశారు. ముందుగా తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఅర్ నాయుడుని కలిసి విరాళం చెక్‌ను అందజేశారు. అనంతరం దాతను ఛైర్మన్ అభినందించారు. 

Similar News

News November 4, 2025

HYD: హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు

image

HYD బుద్ధభవన్‌లో నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ ఈరోజు తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. మల్లాపూర్,సాయినగర్, ఎంఎర్‌టౌన్‌షిప్, మణికొండ, గుట్టలబేగంపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడాలని కోరారని, చర్యలు తీసుకుంటామన్నారు.

News November 4, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీశ్‌రావు మీటింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి నడుమ సిద్దిపేట BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రహమత్‌నగర్ డివిజన్‌పై వ్యూహరచన కోసం హరీశ్‌రావు నివాసంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో నేతలు, ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉపఎన్నిక ఫలితంపై నిర్ణాయకంగా ప్రభావం చూపే డివిజన్‌లలో మరింత బలోపేతం, బూత్‌ల వారీ సమన్వయం చేసుకోవాలన్నారు.

News November 4, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై హరీశ్‌రావు మీటింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి నడుమ సిద్దిపేట BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. రహమత్‌నగర్ డివిజన్‌పై వ్యూహరచన కోసం హరీశ్‌రావు నివాసంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో నేతలు, ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఉపఎన్నిక ఫలితంపై నిర్ణాయకంగా ప్రభావం చూపే డివిజన్‌లలో మరింత బలోపేతం, బూత్‌ల వారీ సమన్వయం చేసుకోవాలన్నారు.