News October 21, 2024
టెన్త్లో టాపర్.. ఇంటర్లో ఇలా..!

బద్వేల్ ఘటనలో మృతిచెందిన యువతి గురించి అనేక విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు తల్లి, తండ్రి, సోదరుడు ఉన్నాడు. యువతి తండ్రి రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ చదివించారు. యువతి బద్వేల్ జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదవగా.. 556 మార్కులతో టాపర్గా నిలిచింది. ఇంటర్లో కూడా యువతి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా కాలేజీకి వచ్చేదని.. మంచి భవిష్యత్తు ఉన్న యువతికి ఇలా జరగడం బాధాకరమని ఇంటర్ కాలేజీ లెక్చరర్ పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
కడప: నలుగురిని సస్పెండ్ చేసిన కలెక్టర్

భారత ఎన్నికల సంఘం ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నలుగురు పోలింగ్ బూత్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల సర్వేలో విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తున్నట్లు తెలిపారు. భాగంగా సీ.కే దిన్నెలోని తాడిగొట్ల, వల్లూరులోని టీజీ పల్లె, వీరపునాయుని పల్లెలోని అలిదెన, ఎన్. పాలగిరి సచివాలయాల్లో పనిచేస్తున్న BLOలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
News December 27, 2025
జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.
News December 27, 2025
జనవరి 11 లోపు ‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జనవరి 11వ తేదీ లోపు పూర్తి చేయాలని డైట్ లెక్చరర్ కె.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం వల్లూరు మండలంలోని ఏపీ మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలను ఆయన సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీతో మాట్లాడే అవకాశం దక్కుతుందని, తద్వారా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయగలుగుతారని ఆయన పేర్కొన్నారు.


