News March 16, 2026
టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటల లోపే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ఆలస్యమైన స్టూడెంట్స్ను ప్రత్యేక పరిస్థితుల్లో 10 గంటలవరకు అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది.
Similar News
News April 12, 2026
పాకిస్థాన్ మాత్రమే అలా చేయగలదు: శశిథరూర్

ఇరాన్-US యుద్ధంలో మీడియేషన్ ఎవరిదనేది ముఖ్యం కాదని, శాంతి ప్రధానమని కాంగ్రెస్ నేత శశిథరూర్ చెప్పారు. ఈ విషయంలో పాక్తో ఇండియా పోటీ పడుతోందని భావించట్లేదన్నారు. ‘USతో పాక్కు ఎలాంటి బంధం ఉందో మీకు తెలుసా? పాక్ PM చేసిన ట్వీట్ను అమెరికా రాసిందనే ఆరోపణలున్నాయి. ట్రంప్ చేసిన పోస్ట్ మాదిరే షరీఫ్ ట్వీట్ ఉంది’ అని విమర్శించారు. US విషయంలో పాక్ పోషించిన పాత్రను ఇంకే దేశమూ పోషించలేదని ఎద్దేవా చేశారు.
News April 12, 2026
TODAY HEADLINES

* అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభం
* ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
* డీజిల్, ATFపై ఎగుమతి సుంకం పెంపు
* ఏపీలో ఇకపై 6 జోన్లు
* ఆడబిడ్డలపై దాడులు చేస్తే వదలొద్దు: CBN
* రేపు 11AMకు TG ఇంటర్ ఫలితాలు
* TG: వాట్సాప్లోనే భూ రిజిస్ట్రేషన్ సర్వీసులు
* భారతీయుల ఇళ్లలో ₹462L Cr బంగారం!
* వచ్చే వారం CBSE టెన్త్ రిజల్ట్స్?
News April 12, 2026
TODAY HEADLINES

* అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభం
* ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
* డీజిల్, ATFపై ఎగుమతి సుంకం పెంపు
* ఏపీలో ఇకపై 6 జోన్లు
* ఆడబిడ్డలపై దాడులు చేస్తే వదలొద్దు: CBN
* రేపు 11AMకు TG ఇంటర్ ఫలితాలు
* TG: వాట్సాప్లోనే భూ రిజిస్ట్రేషన్ సర్వీసులు
* భారతీయుల ఇళ్లలో ₹462L Cr బంగారం!
* వచ్చే వారం CBSE టెన్త్ రిజల్ట్స్?


