News March 12, 2025
తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో విద్యుత్ కాంతుల శోభ

వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం శోభాయమానంగా అలంకరించారు. జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్య నేతలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.
Similar News
News February 20, 2026
ఒమన్ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

T20WC గ్రూప్ దశ చివరి మ్యాచ్లో ఒమన్పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 105 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్ 33 బంతుల్లో 64*(7 ఫోర్లు, 4 సిక్సులు), హెడ్ 19 బంతుల్లో 32(6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు. ఈ గెలుపుతో గ్రూప్-Bలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆ జట్టు సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
News February 20, 2026
HYD: హడల్.. డబ్బు ఎక్కడ దాచాలి?

నగదును ఎక్కడ దాచాలన్న ప్రశ్నే నగరవాసులను కలవరపెడుతోంది. ఇంట్లో దాస్తే దొంగల దోచుకెళ్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే సైబర్ కేటుగాళ్లు కాజేస్తున్నారు. మేడిపల్లి PS పరిధిలో ఇటీవల జరిగిన పలు ఘటనలు నిద్రలేకుండా చేస్తున్నాయి. భద్రత కోసం చేసిన ప్రయత్నం ముప్పుగానే మారడంతో జనాలు జంకుతున్నారు. తెలియని లింక్లను ఓపెన్ చేయవద్దని, ఇళ్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
News February 20, 2026
HYD: హడల్.. డబ్బు ఎక్కడ దాచాలి?

నగదును ఎక్కడ దాచాలన్న ప్రశ్నే నగరవాసులను కలవరపెడుతోంది. ఇంట్లో దాస్తే దొంగల దోచుకెళ్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో వేస్తే సైబర్ కేటుగాళ్లు కాజేస్తున్నారు. మేడిపల్లి PS పరిధిలో ఇటీవల జరిగిన పలు ఘటనలు నిద్రలేకుండా చేస్తున్నాయి. భద్రత కోసం చేసిన ప్రయత్నం ముప్పుగానే మారడంతో జనాలు జంకుతున్నారు. తెలియని లింక్లను ఓపెన్ చేయవద్దని, ఇళ్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


