News December 25, 2025
తిరుపతికి 32 రాష్ట్రాల ప్రతినిధుల రాక

తిరుపతిలో ఏడుకొండల చెంత 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ‘సమగ్ర వికాసానికి భారతీయ చింతన’ అనే భావనతో ఈ కార్యక్రమం 4రోజులు జరగనుంది. 32 రాష్ట్రాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు 288 నేరుగా, 620 పోస్టర్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. సదస్సులు, చర్చా గోష్టులు, చర్చలు, విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
Similar News
News December 26, 2025
GHMC: కొత్త జోనల్ కమిషనర్లు వీళ్లే

*శేరిలింగంపల్లి: భోర్ఖడే హేమంత్ సహదేవ్రావు
* కూకట్పల్లి: అపూర్వ్ చౌహాన్
* కుత్బుల్లాపూర్: సందీప్ కుమార్ ఝా
* చార్మినార్: ఎస్. శ్రీనివాస్ రెడ్డి
* గోల్కొండ: జి. ముకుంద రెడ్డి
* ఖైరతాబాద్: ప్రియాంక అలా
* రాజేంద్రనగర్: అనురాగ్ జయంతి
* సికింద్రాబాద్: ఎన్. రవి కిరణ్
* శంషాబాద్: కె. చంద్రకళ
* ఎల్.బి.నగర్: హేమంత కేశవ్ పాటిల్
* మల్కాజ్గిరి: సంచిత్ గంగ్వార్
* ఉప్పల్: రాధికా గుప్తా
News December 26, 2025
డిసెంబర్ 26: చరిత్రలో ఈరోజు

✒ 1899: స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం
✒ 1893: చైనాలో ప్రముఖ కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ జననం
✒ 1946: దర్శకుడు బి.నరసింగరావు జననం
✒ 1981: మహానటి సావిత్రి మరణం(ఫొటోలో)
✒ 1988: కాపు నేత వంగవీటి మోహనరంగా మరణం
✒ 2004: పలు దేశాల్లో విధ్వంసం సృష్టించిన సునామీ. దాదాపు 2,75,000 మంది మృతి
News December 26, 2025
GHMC: కొత్త జోనల్ కమిషనర్లు వీళ్లే

* శేరిలింగంపల్లి: భోర్ఖడే హేమంత్ సహదేవ్రావు
* కూకట్పల్లి: అపూర్వ్ చౌహాన్
* కుత్బుల్లాపూర్: సందీప్ కుమార్ ఝా
* చార్మినార్: ఎస్. శ్రీనివాస్ రెడ్డి
* గోల్కొండ: జి. ముకుంద రెడ్డి
* ఖైరతాబాద్: ప్రియాంక అలా
* రాజేంద్రనగర్: అనురాగ్ జయంతి
* సికింద్రాబాద్: ఎన్. రవి కిరణ్
* శంషాబాద్: కె. చంద్రకళ
* ఎల్.బి.నగర్: హేమంత కేశవ్ పాటిల్
* మల్కాజ్గిరి: సంచిత్ గంగ్వార్
* ఉప్పల్: రాధికా గుప్తా


