News September 12, 2025

తిరుపతి: ఆన్‌లైన్ వ్యవసాయ కోర్సులకు దరఖాస్తులు

image

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ బయో ఫెర్టిలైజర్స్- ప్రొడక్షన్& మేనేజ్మెంట్, తేనెటీగల పెంపకం విభాగాలలో తెలుగు మీడియంలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://angrau.ac.in/ వెబ్ సైట్ ను చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్18.

Similar News

News April 13, 2026

జడ్చర్ల: ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు

image

జడ్చర్ల పట్టణంలోని TGMRSJC G1 జడ్చర్ల విద్యార్థినులు ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ కల్పనా తెలిపారు. వారి వివరాలు..
1st MPC- షాజ్మీన్ నికత్-468/470
1st BPC- బి.మౌనిక-438/440
2nd MPC- పి.మౌనిక-983/1000
2nd BPC- నజూబ్ బేగం-990/1000 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం విద్యార్థులను సన్మానించారు.

News April 13, 2026

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, అల్లీపూర్‌లో అత్యధికంగా 41.6℃ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్‌లో 41.3℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా గంగాధర, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2℃గా నమోదయ్యాయి. ఎండ తీవ్రత కొనసాగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 13, 2026

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, అల్లీపూర్‌లో అత్యధికంగా 41.6℃ ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్‌లో 41.3℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా గంగాధర, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2℃గా నమోదయ్యాయి. ఎండ తీవ్రత కొనసాగుతుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.