News February 23, 2025
తిరుపతి: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

ఎపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. ఆదివారం ఉదయం10 నుంచి 12.30 గంటల వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో ఎపీపీస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణ జరిగిందన్నారు. ఈ పరీక్షల్లో 5055 మంది పరీక్షలకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఎందుకు 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News February 23, 2025
తూ.గో. జిల్లా TODAY TOP NEWS

➤ రాజమండ్రి: రేపు PGRS రద్దు ➤ గోకవరం: ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ ➤ అనపర్తి: నల్లమిల్లి ఇంటికి మంత్రులు, ఎమ్మెల్యేలు ➤ రాజమండ్రి: చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు ➤ బిక్కవోలులో ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర ➤ రాజమండ్రి: పార్లమెంటు పరిధిలో పర్యటించిన ఎంపీ ➤ దేవరపల్లి: చికెన్ షాపులు స్వచ్ఛందంగా మూసివేత ➤ రాజమండ్రి: ‘MLC అభ్యర్థి రాజశేఖర్ని గెలిపించండి’
News February 23, 2025
ఆ రోజే ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’?

అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మార్చి 1న జీ తెలుగులో ప్రసారం కానుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం అదే రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కన్నడ <<15474976>>‘మ్యాక్స్’<<>> కూడా టీవీల్లో ప్రసారమైన కాసేపటికే ZEE5లోకి వచ్చేసింది. ఇదే పంథాను OTT సంస్థ కొనసాగిస్తుందని సమాచారం. కాగా థియేటర్లలో ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
News February 23, 2025
NTR జిల్లా TODAY TOP NEWS

* విజయవాడలో సొంత చెల్లినే గర్భవతిని చేసిన <<15550937>>అన్న<<>>
* NTR జిల్లాలో భారీగా పడిపోయిన చికెన్ ధరలు
* ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు
* విజయవాడలో 372 ఫోన్లు <<15553167>>రికవరీ<<>>
* విజయవాడలో తెలంగాణ మద్యం పట్టివేత
* ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించిన మంత్రులు
* రంజాన్ ప్రశాంతంగా జరుపుకోవాలి: VJA ఏసీపీ