News January 9, 2026
తిరుపతి: స్థానికాలయాల్లో 12లక్షల మంది దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా TTD స్థానికాలయాల్లో 12 లక్షల మంది దర్శనం చేసుకున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు పేర్కొన్నారు. కల్యాణ కట్టలో 2.6 లక్షల మంది తలనీలాలు సమర్పించారని అన్నారు. విజయవంతం చేసిన జిల్లా అధికారులు, జిల్లా పోలీసులు, TTD అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, భక్తులకు దన్యవాదాలు తెలిపారు.
Similar News
News February 19, 2026
మహిళలకు గుడ్న్యూస్.. త్వరలో స్మార్ట్ కార్డులు!

TG: ఫ్రీ బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రతి మహిళకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులను ఇచ్చేందుకు RTC సిద్ధమైంది. వచ్చే నెల నుంచి వీటిని జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిప్ బేస్డ్ కార్డులను టికెట్ మెషీన్పై ట్యాప్ చేస్తే టికెట్ జనరేట్ అవుతుందని అధికారులు తెలిపారు. తొలుత జిల్లాకొక మండలంలో పైలట్ ప్రాజెక్టుగా కార్డులు జారీ చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారని సమాచారం.
News February 19, 2026
చిత్తూరు: అక్కడ మధ్యాహ్నం వరకే స్కూల్స్..

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల పనివేళల్లో సవరణ చేస్తున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని ఉర్దూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. ఉపాధ్యాయులు రంజాన్ మాసంలో ప్రతి రోజూ సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన వెల్లడించారు.
News February 19, 2026
ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

<


