News February 9, 2026

తిరుపతి: స్మార్ట్ సిటీ నిధులు రావు… ప్రభుత్వం ఇవ్వదు.. మరెలా..?

image

స్మార్ట్ సిటీ నిధులతో COC (city operation center) తిరుపతి వాసుల కలగానే నిలిచిపోతుందని చర్చ నడుస్తుంది. బిల్డింగ్ మొత్తం రూ.94.05కోట్లు కాగా 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. స్మార్ట్ సిటీ నిధులు రావు.. ప్రభుత్వం ఇవ్వదు. కౌన్సిల్ చివరి సమావేశంలో దానికి నిధులు లేకపోవడంతో ఎన్నటికి పూర్తవుతుందో అనేది అందరు మాట. దీనిపై ప్రభుత్వం దృష్టికి సైతం పలుమార్లు అధికారులు, నాయకులు తీసుకెళ్లారు.

Similar News

News April 13, 2026

HYD: నేడు ఈ రూట్లో NO ENTRY

image

ఉప్పల్‌లో నేడు జరిగే IPL మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉప్పల్ రింగ్ రోడ్డులో భారీ వాహనాలకు నో ఎంట్రీ. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వ్యాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలు నిషేధించారు. డైవర్షన్ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచించారు.

News April 13, 2026

HYD: నేడు ఈ రూట్లో NO ENTRY

image

ఉప్పల్‌లో నేడు జరిగే IPL మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఉప్పల్ రింగ్ రోడ్డులో భారీ వాహనాలకు నో ఎంట్రీ. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వ్యాన్లు, ప్రైవేట్ బస్సులు, ట్రాక్టర్ల రాకపోకలు నిషేధించారు. డైవర్షన్ మార్గాలు వినియోగించాలని పోలీసులు సూచించారు.

News April 13, 2026

ఏప్రిల్ 17న సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు: ఈవో

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న గంధం అమావాస్యను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. 16న సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది. కావున ఏప్రిల్ 17న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో వెంకట్రావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.