News January 20, 2026
తూప్రాన్: యువతి ఆత్మహత్య

తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన గిరిజన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సంపల్లి గ్రామానికి చెందిన ధరావత్ మమత(18) ఈనెల 16న విష పదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా లక్ష్మక్కపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు. మమతకు ఇటీవల వివాహం కూడా నిశ్చయమైనట్లు సమాచారం.
Similar News
News February 9, 2026
మెదక్: ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధం చేయించింది సీఎం: హరీశ్ రావు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం, అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ను దగ్ధం చేయించాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేశాడన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్లో జరిగిన ప్రమాదం అని అన్నారు. మెదక్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
News February 9, 2026
మెదక్: రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్: ఎస్పీ

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
News February 9, 2026
మెదక్: రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్: ఎస్పీ

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


