News December 29, 2025
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి పదోన్నతి

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్కు సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్గా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.
2013 బ్యాచ్కు చెందిన ఆయన గతంలో పల్నాడు జిల్లా ఎస్పీగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ విభాగ అధికారిగా పనిచేశారు. అనంతరం తూ. గో జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు పదోన్నతి రావడంతో ఏఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, ఇతర సిబ్బంది అభినందించారు.
Similar News
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలపై డ్రోన్ నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మంగళవారం తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బహిరంగంగా మద్యం సేవించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలపై డ్రోన్ నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మంగళవారం తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బహిరంగంగా మద్యం సేవించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 31, 2025
న్యూ ఇయర్ వేడుకలపై డ్రోన్ నిఘా: ఎస్పీ

నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి. నరసింహ కిషోర్ మంగళవారం తెలిపారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బహిరంగంగా మద్యం సేవించినా, నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


