News April 5, 2024
త్వరలోనే జిల్లాకు ఎన్నికల పరిశీలకులు: ఇన్ఛార్జ్ కలెక్టర్

త్వరలోనే జిల్లాకు ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ కేతాన్ గార్గ్ పేర్కొన్నారు. ఆయన గురువారం ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ.. సాధారణ, వ్యయ, శాంతిభద్రతల విభాగాలకు వేర్వేరుగా ముగ్గురు రాష్ట్ర పరిశీలకులు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ముగ్గురు జిల్లాలోనే ఉంటారని అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల నివేదికలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు.
Similar News
News December 17, 2025
అనంత: సూరీడు సమయం మారిపోతోంది.!

అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత ప్రభావంతో ప్రజలు గజ గజ వణుకుతున్నారు. దానికి తోడు ఉదయం 8.30 గంటలవుతున్నప్పటికీ పొగ మంచు కప్పి వేయడంతో సూర్య భగవానుడు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటుంది. వాహనదారులు పొగ మంచు పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ప్రయాణాలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో సూర్యోదయం దృశ్యాలను చూడొచ్చు.
News December 17, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం

బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి ZP హైస్కూల్ PET జగన్మోహన్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4×100 మీ. రిలే.. ఇలా పాల్గొన్న 4 విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతతో రాజస్థాన్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఆయనను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.
News December 17, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం

బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి ZP హైస్కూల్ PET జగన్మోహన్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4×100 మీ. రిలే.. ఇలా పాల్గొన్న 4 విభాగాల్లోనూ బంగారు పతకాలు సాధించారు. ఈ ఘనతతో రాజస్థాన్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఆయన ఎంపికయ్యారు. ఆయనను ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.


