News June 30, 2024
దర్శి: అమ్మమ్మ ఇంటికి వచ్చి తనువు చాలించిన చిన్నారులు

దర్శి మండలంలోని తూర్పు వీరయ్య పాలెంలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన చిన్నారుల వివరాలను పోలీసులు గుర్తించారు. పొదిలి మండలం వేలూరు గ్రామానికి దర్నాసి విరమణికంఠ (10)కాగా, అద్దంకి మండలంలోని వేల మురిపాడుకు చెందిన పులిమి రాఘవ (12) చెందిన బాలురుగా గుర్తించారు. చిన్నారులు తూర్పు వీరయపాలెంలోని అమ్మమ్మ ఇంటికి రాగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News January 29, 2026
ప్రకాశం: ‘భార్యాభర్తలిద్దరూ గ్రూప్-2 ఉద్యోగం కొట్టారు’

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.
News January 29, 2026
కంభం: గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దంపతులు

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.
News January 29, 2026
కంభం: గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దంపతులు

కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కాగా.. ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.


