News February 23, 2025

ధర్మవరంలో కిలో చికెన్ రూ.140

image

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ధర్మవరంలో ఇవాళ కిలో చికెన్ రూ.140-160 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-800లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Similar News

News July 6, 2025

మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారా?

image

టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ‘<<16960204>>అమెరికా పార్టీ<<>>’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన భవిష్యత్తులో అగ్రరాజ్య అధ్యక్షుడు అవుతారా? అనే చర్చ మొదలైంది. అయితే US రాజ్యాంగం ప్రకారం మస్క్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు. ఆర్టికల్ 2లోని సెక్షన్ 1 ప్రకారం ప్రెసిడెంట్ అభ్యర్థి కావాలంటే USలోనే జన్మించాలి. కానీ ఈ అపర కుబేరుడు సౌతాఫ్రికాలో జన్మించారు. దీంతో మస్క్ మరొకరిని అభ్యర్థిగా నిలబెట్టాల్సిందే.

News July 6, 2025

HYD: గ్రేటర్లో 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

image

గ్రేటర్ HYD పరిధిలో మొత్తం 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క కేంద్రానికి సుమారు ఎకరా స్థలం అవసరం ఉందని, ప్రస్తుతం స్థలాల ఎంపిక కొనసాగుతుందని, అనువైన స్థలం దొరకని కారణంగా లేట్ అవుతున్నట్లు సంయుక్త రవణ శాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనం ఎక్కాలంటే ఈ ఆటోమేటిక్ స్టేషన్లలో చెకింగ్ చేయాల్సి ఉంటుంది.

News July 6, 2025

HYD: గ్రేటర్లో 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు

image

గ్రేటర్ HYD పరిధిలో మొత్తం 4 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క కేంద్రానికి సుమారు ఎకరా స్థలం అవసరం ఉందని, ప్రస్తుతం స్థలాల ఎంపిక కొనసాగుతుందని, అనువైన స్థలం దొరకని కారణంగా లేట్ అవుతున్నట్లు సంయుక్త రవణ శాఖ కమిషనర్ రమేశ్ తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనం ఎక్కాలంటే ఈ ఆటోమేటిక్ స్టేషన్లలో చెకింగ్ చేయాల్సి ఉంటుంది.