News March 8, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ బేతంచర్ల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం☞ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 461 మంది డుమ్మా☞ బెలుం సింగవరంలో భార్య హత్య కేసులో భర్త అరెస్ట్☞ అంతర్జాతీయ స్థాయి పోటీలకు సంజామల PD☞ ప్రతిభకు వికలత్వం అడ్డుకాదు: ఎంపీ శబరి☞ కోవెలకుంట్లలో తండ్రి కొడుకుల అదృశ్యం☞ పోసానిని కష్టడికి ఇవ్వండి: ఆదోని పోలీసులు☞ శ్రీశైలంలో భక్తుల తాకిడి☞ రైతు నగర్లో భారీ చోరి☞ జిల్లాలో ఘనంగా మహిళా దినోత్సవం
Similar News
News November 8, 2025
కృష్ణా: అలర్ట్..పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా NOV 17లోపు, రూ. 200 ఫైన్తో NOV 19లోపు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది.
News November 8, 2025
MP సాన సతీశ్పై CM చంద్రబాబు ఆగ్రహం!

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.
News November 8, 2025
నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం


