News April 8, 2025

నంద్యాల జిల్లాలో TODAY TOP NEWS

image

☞మూడవ కోర్టు అదనపు జిల్లా జడ్జిగా అమ్మన్నరాజు
☞కొత్తూరు శివారులో ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు
☞ఫిర్యాదులపై అధికారుల వెంటనే స్పందించాలి: మంత్రి బీసీ
☞సీతమ్మ మెడలో తాళి.. క్షమాపణలు చెప్పిన ఆలూరు MLA
 ☞వైసీపీ హయాంలో కార్యకర్తలకు అన్యాయం: కాటసాని
☞జిల్లాలో పలుచోట్ల వర్షం☞కుందూనదిలో మృతదేహం లభ్యం
☞పెద్దయమ్మనూరులో విద్యుత్ స్తంభంపై పడి నెమలి మృతి

Similar News

News April 17, 2025

సంగారెడ్డి: స్కావెంజర్ వేతనాలు విడుదల

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో పరిసరాల పరిశుభ్రత కోసం నియమించుకున్న పారిశుధ్ధ్య కార్మికుల ఐదు నెలల వేతనాలు విడుదలయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. వేతనాలను అమ్మ ఆదర్శ పాఠశాల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డ్రా చేసి వారికి చెల్లించాలని సూచించారు.

News April 17, 2025

గద్వాల: ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటిస్ మేళా

image

గద్వాల ప్రభుత్వ ఐటీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో ప్రధానమంత్రి నేషనల్  అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సత్యనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వివిధకంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్‌తో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 17, 2025

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత ఇలా..

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.

error: Content is protected !!