News April 12, 2025

నంద్యాల జిల్లా టుడే TOP NEWS.!

image

☞దొర్నిపాడులో అత్యధికంగా 40.9⁰C ఉష్ణోగ్రత ☞గృహా నిర్మాణాలు వేగవంతం చేయాలి: కలెక్టర్
☞ఇంటర్ ఫలితాల భయంతో విద్యార్థి ఆత్మహత్య
☞రూ.12.37 కోట్లతో కార్పొరేషన్ రుణాల చెక్కుల పంపిణీ: మంత్రి ఫరూక్
☞బనగానపల్లెలో పర్యటించిన మంత్రి బీసీ
☞పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: ఎస్పీ
☞కొత్తగా పెళ్లి చేసుకునే వారికి బీసీ రాజారెడ్డి కానుక
☞మహానందిలో అరటి రైతుల కుదేలు
☞ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

Similar News

News December 31, 2025

అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

image

అయోధ్య రామమందిర రెండో వార్షికోత్సవం వేళ సీఎం చంద్రబాబు పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తి రేపింది. ఉత్తరాది భక్తులు ఆయనను ‘హైటెక్ సిటీ సీఎం’గా, మోదీ మిత్రుడిగా గుర్తించి బ్రహ్మరథం పట్టారు. అభివృద్ధి, ధర్మం అనే రెండు చక్రాలపై ఆయన రాజకీయం సాగుతోందని జాతీయ మీడియా విశ్లేషించింది. ‘రామరాజ్యమే పాలనకు ప్రామాణికం’ అని బాబు వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

News December 31, 2025

పల్నాడులో రహదారులకు మహర్దశ

image

పల్నాడు జిల్లాలో రహదారులకు 2025 ఏడాది మహర్థశ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కొండమోడు- పేరేచర్ల మధ్య జాతీయ రహదారి పట్టాలెక్కింది. గుంటూరు వైపు నుంచి హైదరాబాదుకు వెళ్లేందుకు ఈ మార్గం అత్యంత ప్రాధాన్యతతో ఉంది. రాజధాని అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రైల్వే లైన్ పల్నాడు జిల్లా మీదుగా వెళ్లే ప్రణాళిక సిద్ధం అయ్యాయి. మాచర్ల ఎత్తిపోతలకు సంబంధించి జిప్‌లైన్ పనులను ప్రారంభించారు.

News December 31, 2025

కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా!

image

TG: గత సీజన్‌లో ఇచ్చినట్లుగానే ఈసారి కోటిన్నర ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద సంక్రాంతి నాటికి రైతు భరోసా నగదు రైతు ఖాతాల్లో జమ చేసే యోచనలో ఉంది. సాగు భూములకు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికీ ఆ లెక్కలు తేలలేదు. ఈ పథకం ద్వారా ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రెండు విడతల్లో నగదు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.