News April 17, 2025
నంద్యాల జిల్లా టుడే TOP NEWS.!

☞మాదకద్రవ్యాల నిర్మూలనకు QR కోడ్: ఎస్పీ
☞పద్మ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం: DSO రాజు
☞డోన్ మండలంలో బాలికపై అత్యాచారం
☞గిరిజనులకు సదుపాయాలు కల్పించాలి: కలెక్టర్
☞పవన్ కళ్యాణ్ కుమారుడిపై అసభ్య వ్యాఖ్యలు.. గూడూరు యువకుల అరెస్ట్.
NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.
Similar News
News December 20, 2025
కాకినాడ: ముడుపులిస్తే డిప్యూటేషన్!

జిల్లా వైద్యారోగ్యశాఖ అవినీతి నిలయంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ముడుపులిస్తే కోరిన చోటకు డిప్యూటేషన్ ఇస్తున్నారని ఉద్యోగ వర్గాల్లోనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 11 మంది డిప్యూటేషన్పై DMHO ఆఫీసులో పనిచేస్తుండగా తాజాగా యు.కొత్తపల్లి, తూరంగి phcల నుంచి ఇద్దరు, ఇతర ప్రాంతాల నుంచి నలుగుర్ని నియమించారు. సుదూరు ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు హెడ్ ఆఫీసులకే పరిమితమవుతున్నారు.
News December 20, 2025
నల్గొండ: ఆ అభ్యర్థి రికార్డు కొట్టాడు..!

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ అభ్యర్థి TGలోనే రికార్డు కొట్టాడు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామంలోని 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొల్లు సైదులు బరిలో నిలబడ్డారు. ఆ వార్డులో మొత్తం 96 ఓట్లు పోలవగా 96 ఓట్లు ఆయనకే పోలయ్యాయి. ప్రత్యర్థిగా ఉన్న మహిళకు ఒక్క ఓటు కూడా పడకపోవడంపై స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది. TGలోనే 100శాతం ఓట్లు పడ్డ ఏకైక వ్యక్తిగా సైదులు నిలిచారు.
News December 20, 2025
MBNR: ఈనెల 21 నుంచి ఓపెన్ పీజీ తరగతులు

మహబూబ్నగర్ పట్టణంలోని ఎంవీఎస్ కళాశాలలోని డా.బీ.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సంవత్సరం సెమిస్టర్-1 తరగతులు ఈనెల 21 నుంచి ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ డా కే పద్మావతి తెలిపారు. విద్యార్థులు యూనివర్సిటీ పంపిన పుస్తకాలు, పీజు చెల్లించిన రసీదులు తీసుకొని తరగతులకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 73829 29609 సంప్రదించాలని రీజినల్ కో ఆర్డినేటర్ డా జి సత్యనారాయణ గౌడ్ తెలిపారు.


