News April 24, 2024
నర్సాపూర్: ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్ వీల్స్ చోరీ

ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ రెండు వీల్స్ తెల్లారేసరికి మాయమైన ఘటన నర్సాపూర్లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాలు.. స్థానిక శివాలయం వీధికి చెందిన శ్రీ పాల్ అనే యువకుడు తన బైక్ను రాత్రి ఇంటి ముందు పార్కు చేశాడు. ఉదయం లేచి చూడగా అవెంజర్ బైక్ చక్రాలు చోరీకి గురికావడం చూసి అవాక్కయ్యాడు. ఇటీవల పట్టణంలో బైక్లు చోరీలకు గురవుతున్నాయి. తాజాగా ఈ ఘటనలో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.
Similar News
News December 24, 2025
మెదక్: కరాటే మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయరక్షణ (కరాటే) కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుంచి మార్చి-2026) మధ్య శిక్షణ కోసం అభ్యర్థులు (కరాటే మాస్టర్) దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 29న సాయంత్రం 5 గం.లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 24, 2025
మెదక్: కరాటే మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయరక్షణ (కరాటే) కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుంచి మార్చి-2026) మధ్య శిక్షణ కోసం అభ్యర్థులు (కరాటే మాస్టర్) దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 29న సాయంత్రం 5 గం.లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 24, 2025
మెదక్: కరాటే మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయరక్షణ (కరాటే) కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుంచి మార్చి-2026) మధ్య శిక్షణ కోసం అభ్యర్థులు (కరాటే మాస్టర్) దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 29న సాయంత్రం 5 గం.లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


