News January 13, 2026
నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ ఫోకస్

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కలెక్టర్ చంద్రశేఖర్ చర్యలు ముమ్మరం చేశారు. గతవారం జిల్లాలో 4,600 ఫిర్యాదులు పెండింగ్లో ఉండగా, అధికారుల కృషితో ఈ వారం నాటికి ఆ సంఖ్య 1,699కి తగ్గింది. వచ్చే వారం నాటికి పెండింగ్ ఫిర్యాదుల సంఖ్యను 500 లోపుకు తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 7, 2026
NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.
News February 7, 2026
NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.
News February 7, 2026
NLG: మున్సిపల్ ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎంపిక

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఎన్నికల పరిశీలకులు జి.రమేష్తో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 162 వార్డులకు గాను 810 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. నల్గొండ కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల్లో లెక్కింపునకు ప్రత్యేకంగా టేబుళ్లను సిద్ధం చేశారు.


