News June 6, 2024
నల్గొండ: ముగిసిన మూడోరౌండ్.. మల్లన్నకు 18వేల లీడ్

నల్గొండలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు ముగిసేసరికి 2,64,216 మొదటి ప్రాధాన్యత చెల్లిన ఓట్లు నమోదయాయి. తీన్మార్ మల్లన్న 1,06,234, రాకేశ్ రెడ్డి 87,356, ప్రేమేందర్ రెడ్డి 34,516, ఆశోక్ పాలకూరి 27,493లకు ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల లీడ్లో ఉన్నారు.
Similar News
News December 31, 2025
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
News December 31, 2025
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
News December 31, 2025
ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ మ్యాపింగ్ను గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ద్వారా వివరాలను పక్కాగా నమోదు చేయాలని, డూప్లికేషన్ లేకుండా చూడాలని సూచించారు. పెండింగ్లో ఉన్న ఫామ్-8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.


