News March 23, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్.!

image

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం నుంచి గురువారం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన నివేదికలో వాతావరణ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. సోమవారం నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశము ఉందని నివేదికలో పేర్కొన్నారు.

Similar News

News December 19, 2025

NZB: రేషన్ కార్డు… E-KYCపూర్తి చేసుకోండి: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుదారులు తమ వేలిముద్ర సహాయంతో E-KYC పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ (పౌరసరఫరాలు) ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో మొత్తం 467295 కార్డుల్లోని 1572176 మంది లబ్దిదారులకు గాను 1103928 (70.22%) లబ్దిదారులు మాత్రమే E-KYC పూర్తిచేసుకున్నారని, మిగతా 468251 (29.78%) లబ్దిదారులు సమీపంలోని తమ రేషన్ షాప్ కు వెళ్లిE-KYC పూర్తిచేసుకోవాలన్నారు.

News December 19, 2025

VJA: దూరదర్శన్‌లో సీనియర్ కరస్పాండెంట్ JOBకి దరఖాస్తుల ఆహ్వానం

image

విజయవాడ దూరదర్శన్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన సీనియర్ కరస్పాండెంట్ ఉద్యోగం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తూ ప్రసారభారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. 45 ఏళ్లలోపు వయస్సుండి అర్హులైనవారు https://avedan.prasarbharati.org/లో ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చని.. ఎంపికైనవారికి రూ.80,000- 1,25,000 వేతనం ఇస్తామని, వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడవచ్చని తెలిపింది.

News December 19, 2025

MDK: సతులు సర్పంచ్‌లు.. పతులు వార్డ్ మెంబర్‌లు

image

నర్సాపూర్ మం. ఆవంచ, కాగజ్ మద్దూర్‌లో సర్పంచులుగా సతీమణులను గెలిపించుకొని, భర్తలు వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఆవంచలో స్రవంతి సర్పంచ్‌గా గెలుపొంది, భర్త కర్ణాకర్ (Ex.సర్పంచ్) వార్డ్ సభ్యుడిగా గెలుపొందారు. కాగజ్ మద్దూర్లో విజయ సర్పంచ్‌గా గెలుపొంది, భర్త శివకుమార్ (Ex.సర్పంచ్) వార్డు సభ్యుడిగా గెలుపొందారు. వారు మాజీ సర్పంచ్‌లుగా కొనసాగి గ్రామానికి సేవలు అందించిన మళ్లీ గ్రామస్థులు పట్టం కట్టారు.