News September 11, 2025
నానో యూరియా వాడకమే లాభదాయకం: పెద్దపల్లి వ్యవసాయ శాఖ

ఈ వానాకాలంలో గతేడాదితో పోలిస్తే అదనంగా 1,551 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగమైంది. ఇకపై వరి 2, 3వ దఫాలకు నానో యూరియానే వాడాలని పెద్దపల్లి వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. యూరియా బస్తాలు ఎక్కువ వృథా అవుతాయని, నానో యూరియా మాత్రం మెల్లగా పోషకాలు అందించి ఎకరాకు 5-7 బస్తాల అదనపు దిగుబడులు ఇస్తుందని పేర్కొంది. ఒక్క బాటిల్ ధర రూ.150 మాత్రమేనని, రైతులు అపోహలు విడిచి వినియోగించాలని విజ్ఞప్తి చేసింది.
Similar News
News September 12, 2025
సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 12, 2025
డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, <
News September 12, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 12, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
✒ ఇష: రాత్రి 7.33 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.