News September 27, 2024
నిజామాబాద్: కళ్లలో కారం చల్లి హత్య

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్లో <<14198416>>వియ్యంకుడిని <<>>హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కంజర్కు చెందిన సత్యనారాయణ తన కూతురిని అదే గ్రామానికి చెందిన నరహరి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. కాగా ఇటీవల వర్ష ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం అల్లుడే అనే అనుమానంతో అతడి ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో గోవర్ధన్ ఇంట్లో లేపోవడంతో అతడి తండ్రి కళ్లలో కారం చల్లి కర్రలతో కొట్టి చంపాడు.
Similar News
News January 1, 2026
NZB: వరుస దొంగతనాలు.. సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల ఘటనలపై సీపీ సాయి చైతన్య సమీక్షించారు. నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బంది, క్యాష్ సప్లై చేసే ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, అలారం వ్యవస్థను, సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు.
News January 1, 2026
NZB: వరుస దొంగతనాలు.. సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల ఘటనలపై సీపీ సాయి చైతన్య సమీక్షించారు. నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బంది, క్యాష్ సప్లై చేసే ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, అలారం వ్యవస్థను, సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు.
News January 1, 2026
NZB: వరుస దొంగతనాలు.. సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల ఘటనలపై సీపీ సాయి చైతన్య సమీక్షించారు. నగరంలోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో బ్యాంకు సిబ్బంది, క్యాష్ సప్లై చేసే ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని, అలారం వ్యవస్థను, సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు.


