News April 7, 2025
నిర్మల్: మానవత్వం చాటుకున్న RTC కండక్టర్

ఆర్టీసీ బస్సులో దొరికిన పర్సును అందజేసి నిజాయితీని చాటుకున్నాడు కండక్టర్ నారాయణ. ఆదివారం నిర్మల్ నుంచి భైంసా వెళ్లే ఆర్టీసీ బస్సులో రాంపూర్ వరకు ప్రయాణించిన ఓ మహిళ బస్సులోనే పర్సును మరిచిపోయారు. పర్సులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమెని పిలిపించి రూ.10 వేల నగదు, పర్సును అందజేశారు. డిపో మేనేజర్ పండరి, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ పలువురు ఆయనను అభినందించారు.
Similar News
News April 9, 2025
కృష్ణా జిల్లా టుడే టాప్ న్యూస్

☞కృష్ణా: మండలానికి 3 నుంచి 4 ఆదర్శ పాఠశాలలు
☞అమరావతి: వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ప్రణాళిక
☞విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
☞ మొవ్వ: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కలెక్టర్
☞కృష్ణా: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
☞ గుడ్లవల్లేరు: రైలు పట్టాలు దాటుతూ.. వ్యక్తి మృతి
☞ కృష్ణా: జోగి రమేష్కు నోటీసులు
News April 9, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.!

➤ ఓటర్ల సమస్య పరిష్కరిస్తాం: కలెక్టర్
➤ కర్నూలు: ముగిసిన 10th పేపర్ వాల్యూయేషన్
➤ మంత్రాలయం: రేషన్ షాపుల్లో రసీదులు తీసుకోవాలి
➤ జగన్ను తక్షణమే అరెస్ట్ చేయాలి: సోమిశెట్టి
➤ఆదోనిలో గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
➤మంత్రాలయంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ఆగ్రహం
➤ఆదోని: ‘అసాంఘిక కార్యకలాపాల నివారణ మా లక్ష్యం’
➤జిల్లా వ్యాప్తంగా వినతులు స్వీకరించిన టీడీపీ నాయకులు
News April 9, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞చాగలమర్రిలో రికార్డు స్థాయిలో 38⁰C ఉష్ణోగ్రత
☞రేవనూరు హుస్సేన్ వలి స్వామి దర్గా వద్ద భారీ పోలీస్ భద్రత
☞పాణ్యం రహదారిపై బొలెరో బోల్తా
☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA కోట్ల
☞క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ: నందికొట్కూరు MLA
☞ఫరూక్ ను పరామర్శించిన మంత్రి నిమ్మల
☞కోర్టు ఆదేశాలతో అంగన్వాడి హెల్పర్ రమాదేవి కొనసాగింపు: CDPO
☞డోన్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.