News January 5, 2026
నిర్మల్: మున్సిపల్ రేసులో పెరగనున్న ఎన్నికల వేడి

జిల్లాలోని 3 మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. తాజా గణాంకాల ప్రకారం NRMLలో 98,295, భైంసా 51,118, ఖానాపూర్లో 17,693 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల నిర్మాణం పెరగడం, పాత వార్డుల్లో కుటుంబాల విస్తరణతో తుది జాబితా నాటికి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఓట్ల సంఖ్య పెరిగితే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై అదనపు భారం పడనుంది.
Similar News
News January 30, 2026
ఫామ్హౌస్లో విచారణకు సిట్ నో చెప్పడానికి కారణాలివే!

TG: హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1న 3PMకు విచారణకు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. ఫామ్హౌస్లో విచారణ చేసేందుకు <<19005122>>నిరాకరించడానికి<<>> గల కారణాలను వివరించారు. తమ రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందని తెలిపారు. విచారణను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను, రికార్డులను ఫామ్హౌస్కు తీసుకెళ్లలేమని స్పష్టం చేశారు.
News January 30, 2026
గ్రూప్-1 ఫలితాలు విడుదల

AP: గ్రూప్-1 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఎంపికైన వారి జాబితాను <
News January 30, 2026
మేడారంలో అవి తుస్ పాసులే!

మేడారం జాతరలో వీవీఐపీ, వీఐపీ దర్శనం పాసులు ఉత్తుత్తి పాసులుగానే మిగిలిపోయాయి. పేరుకు గేట్ మీద వీవీఐపీ దర్శనం ఉంది కానీ, గద్దెలకు దూరంగా పంపుతున్నారు. నానా పైరవీలు చేసి పాస్ సంపాదించామని డాంబికంగా చెప్పుకున్నా, పోలీసుల నెట్టివేతకు ఆమడ దూరంలో ఉండిపోయారు. వచ్చే సారికి ఆ పాస్లకు స్వస్తి పలికి అందరికీ ఒకే పెద్ద లైన్ పెడితే కనీసం గద్దెలైనా కనిపిస్తాయని భక్తులు చెబుతున్నారు.


