News November 26, 2025
నూతన మండలం ‘మల్లంపల్లి’ పంచాయతీ వివరాలు

ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పడిన మల్లంపల్లి మండలంలో మొదటిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. భూపాల్నగర్ (వార్డు 10), శ్రీనగర్ (8), దేవనగర్ (8), గుర్తుర్తండా (8), కొడిశాలకుంట (8), మల్లంపల్లి (12), మహ్మద్ గౌస్ పల్లి (10), ముద్దునూరు తండా (8), రామచంద్రపూర్ (10), శివ తండా (8) మొత్తం 10 గ్రామపంచాతిలు, 90 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News November 26, 2025
సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణి

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.
News November 26, 2025
సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణి

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.
News November 26, 2025
మదనపల్లె కొత్త జిల్లా ఇలా..!

➤జిల్లా కేంద్రం: మదనపల్లె
➤నియోజకవర్గాలు: మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు
➤డివిజన్లు: మదనపల్లె, పీలేరు
➤జనాభా: 11.05 లక్షలు
➤మండలాలు(19): మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, కురబలకోట, ములకలచెరువు, బి.కొత్తకోట, పెద్దమండ్యం, పీటీఎం, కలికిరి, కలకడ, కేవీపల్లె, వాయల్పాడు, గుర్రంకొండ, పుంగనూరు, చౌడేపల్లె, సదుం, సోమల


