News August 12, 2024
నెల్లూరు: ఆందోళనకరంగా CBSE విధానం

జిల్లాలో సీబీఎస్ఈ విధానం ఆందోళనకు గురి చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 పాఠశాలలో ఈ విధానం అమలులో ఉంది. అందుకు తగ్గ సిబ్బందిని నియమించడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఉపాధ్యాయులు తెలుగులో చదివి డీఎస్సీ ఉత్తీర్ణత సాధించారు. ఇదే ఇప్పుడు శాపంగా మారింది. డీఈవో పీవీజే రామారావు స్పందిస్తూ.. దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
Similar News
News February 22, 2026
నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.
News February 22, 2026
నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.
News February 22, 2026
నెల్లూరు సిటీలో YCP జెండా ఎగరవేస్తాం: కాకాణి

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిటీలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై చర్చించారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా, ప్రజల్లో మమేకమవుతూ పార్టీని విజయపథంలో నడిపించేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతామని వారు స్పష్టం చేశారు.


