News December 31, 2025

నెల్లూరు జిల్లాకు రూ.133.53 కోట్ల మంజూరు

image

నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం ఉదయం మొదలైంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే నగదు అందజేస్తున్నారు. జిల్లాలో 3,03,465 మంది లబ్ధిదారులు ఉండగా.. వీరికి ప్రభుత్వం రూ.133.53 కోట్లు మంజూరు చేసిందని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి చెప్పారు.

Similar News

News December 31, 2025

కలెక్టర్ @100 days : సక్సెస్ మీట్

image

జిల్లాలో కలెక్టర్‌గా హిమాన్షు శుక్ల బాధ్యతలు తీసుకొని 100 రోజులు అయింది. నెల్లూరు కలెక్టరేట్ తిక్కన భవనంలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. బాధ్యతలు చేపట్టే సమయంలో తనకు ఇండోసోల్ కంపెనీ భూసేకరణ సమస్య తీవ్రంగా ఉండిదని, 1200 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. BPCL కు 6 వేల ఎకరాలు అవసరం కాగా.. 3 వేలు సేకరించామని, అది జిల్లా విభజనలో ఒంగోలుకు వెళ్లిందని, ఇంకా.. 3 వేలు కావలి ని.లో చేయాల్సి ఉందని తెలిపారు.

News December 31, 2025

నెల్లూరు: దోచుకుంది రూ.23 కోట్లు.. రికవరీ రూ.1 కోటి

image

జిల్లాలో 2025లో సైబర్ క్రైమ్ పెరిగింది. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రూ.23,57,97,426 దోచేశారు. చాలామంది ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో దోచేయగా, ఇతరత్రా విధానాల్లో పెద్ద ఎత్తున్న దోచుకున్నారు. 2025లో సైబర్ నేరగాళ్లు రూ.23.57 కోట్లు దోచుకోగా.. పోలీసులు కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ రికవరీ సాధించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రగతి కనబర్చలేదు.

News December 31, 2025

నెల్లూరు: దోచుకుంది రూ.23 కోట్లు.. రికవరీ రూ.1 కోటి

image

జిల్లాలో 2025లో సైబర్ క్రైమ్ పెరిగింది. ఆన్‌లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు రూ.23,57,97,426 దోచేశారు. చాలామంది ఉద్యోగాల పేరిట రూ.లక్షల్లో దోచేయగా, ఇతరత్రా విధానాల్లో పెద్ద ఎత్తున్న దోచుకున్నారు. 2025లో సైబర్ నేరగాళ్లు రూ.23.57 కోట్లు దోచుకోగా.. పోలీసులు కేవలం రూ.1.07 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ రికవరీ సాధించాల్సి ఉన్నా ఆ దిశగా ప్రగతి కనబర్చలేదు.