News June 5, 2024
నైతిక విజయం కాంగ్రెస్ దే: నీలం మధు

మెదక్ పార్లమెంటు ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినా నైతిక విజయం కాంగ్రెస్ దేనని ఆ పార్టీ అభ్యర్థి నీలం మధు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా ఒక్కటై బీసీ బిడ్డను ఓడించడానికి కుట్ర చేశాయని ఆరోపించారు. రెండు పార్టీలు అంతర్గతంగా ఒప్పందంతో బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. కాంగ్రెస్ బీసీ బిడ్డకు అవకాశం కల్పిస్తే ఓర్వలేక కుట్రలు పన్నాయని అన్నారు.
Similar News
News December 24, 2025
మెదక్: చర్చి వద్ద 496 మందితో భారీ బందోబస్త్: ఎస్పీ

క్రిస్మస్ సందర్బంగా ప్రఖ్యాత మెదక్ చర్చ్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో 496 మందితో బందోబస్త్ కల్పించనున్నారు. డీఎస్పీలు-4, సీఐలు-12, ఎస్ఐలు-47, ఏఎస్ఐలు-31, HC/WHC-46, PC/WPC-185, HG/WHG-87, 3QRT-51, 3 రూప్ పార్టీస్ 33 మంది సిబ్బందితో చర్చి వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. చర్చి ముందు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు.
News December 24, 2025
మెదక్: కరాటే మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయరక్షణ (కరాటే) కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుంచి మార్చి-2026) మధ్య శిక్షణ కోసం అభ్యర్థులు (కరాటే మాస్టర్) దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 29న సాయంత్రం 5 గం.లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 24, 2025
మెదక్: కరాటే మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయరక్షణ (కరాటే) కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుంచి మార్చి-2026) మధ్య శిక్షణ కోసం అభ్యర్థులు (కరాటే మాస్టర్) దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 29న సాయంత్రం 5 గం.లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


